top of page

Breaking News:
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ లేని పి.బి.టి.జి గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు, రూ.0.36 కోట్లు విడుదల
రాష్ట్ర/ప్రాంతీయం


దశాబ్దాల సమస్యకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో శాశ్వత పరిష్కారం..
విజయవాడ , పిబ్రవరి 28 (మేటి అమరావతి) తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండల ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో కిడ్నీ బాధితులకు స్వచ్ఛ జలాలు అందించేందుకు జలజీవన్ మిషన్ కింద సూమారు రూ.50 కోట్ల తో నిర్మిస్తున్న కృష్ణా జలాల ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. మండలంలోని 38 గ్రామాలకు 100 శాతం ఇంటింటా పైపు కనెక్షన్లు (FHTCలు) కల్పించే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ సీపీడబ్ల్యూఎస్ విస్తరణ


మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు.


విజయవాడలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం
నగరంలో 4000 కేజీల ప్లాస్టిక్ సీజ్ చేసిన ప్రజారోగ్య సిబ్బంది..
విజయవాడ ఫిబ్రవరి 27 (మేటి అమరావతి) విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా, నగర పరిధిలో గల అన్ని డివిజన్లో విస్తృతంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై డ్రైవ్ నిర్వహించి 4000 కేజీ ప్లాస్టిక్ ని సీజ్ చేశారని, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు తెలిపారు.
జాతీయం


అంతర్జాతీయ మార్కెట్లో కొండపల్లి.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28, (మేటి అమరావతి) శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), ఎన్టీఆర్ జిల్లా పరిపాలన, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొండపల్లి ఎక్స్పీరియెన్స్ సెంటర్లో ఈ–కామర్స్ స్వీకరణ, కమ్యూనిటీ శక్తివృద్ధిపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు.


దశాబ్దాల సమస్యకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో శాశ్వత పరిష్కారం..
విజయవాడ , పిబ్రవరి 28 (మేటి అమరావతి) తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండల ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో కిడ్నీ బాధితులకు స్వచ్ఛ జలాలు అందించేందుకు జలజీవన్ మిషన్ కింద సూమారు రూ.50 కోట్ల తో నిర్మిస్తున్న కృష్ణా జలాల ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. మండలంలోని 38 గ్రామాలకు 100 శాతం ఇంటింటా పైపు కనెక్షన్లు (FHTCలు) కల్పించే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ సీపీడబ్ల్యూఎస్ విస్తరణ


కెఎల్ సురభి 2026 వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కి కెఎల్ సురభి 2026 ఆహ్వానాన్ని సాక్ డైరెక్టర్, కెఎల్ సురభి 2026 కన్వీనర్ పి.సాయి విజయ్ అందించి ఆహ్వానించారు.
అంతర్జాతీయం


అంతర్జాతీయ మార్కెట్లో కొండపల్లి.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28, (మేటి అమరావతి) శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), ఎన్టీఆర్ జిల్లా పరిపాలన, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొండపల్లి ఎక్స్పీరియెన్స్ సెంటర్లో ఈ–కామర్స్ స్వీకరణ, కమ్యూనిటీ శక్తివృద్ధిపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు.


కెఎల్ సురభి 2026 వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కి కెఎల్ సురభి 2026 ఆహ్వానాన్ని సాక్ డైరెక్టర్, కెఎల్ సురభి 2026 కన్వీనర్ పి.సాయి విజయ్ అందించి ఆహ్వానించారు.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాక సందర్భంగా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి.
Strict arrangements should be made for the arrival of Chief Justice of the Supreme Court, Justice Suryakant
క్రీడలు
Check back soon
Once posts are published, you’ll see them here.
బిజినెస్/మార్కెట్


అంతర్జాతీయ మార్కెట్లో కొండపల్లి.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28, (మేటి అమరావతి) శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), ఎన్టీఆర్ జిల్లా పరిపాలన, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొండపల్లి ఎక్స్పీరియెన్స్ సెంటర్లో ఈ–కామర్స్ స్వీకరణ, కమ్యూనిటీ శక్తివృద్ధిపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు.
వినోదం


కెఎల్ సురభి 2026 వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కి కెఎల్ సురభి 2026 ఆహ్వానాన్ని సాక్ డైరెక్టర్, కెఎల్ సురభి 2026 కన్వీనర్ పి.సాయి విజయ్ అందించి ఆహ్వానించారు.
bottom of page
